HYDలో రీపోలింగ్ జరపాలి: మాధవీలత

73చూసినవారు
HYDలో రీపోలింగ్ జరపాలి: మాధవీలత
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేశారు. HYD లోక్ సభ పరిధిలో MIM రిగ్గింగ్ చేసిందని ఆరోపణలు చేశారు. స్థానిక అధికారుల సాయంతో ఎంఐఎం నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేశారని చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికను రద్దు చేసి.. రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో 48 శాతమే పోలింగ్ నమోదు కాగా.. అందులో చివరి గంటలోనే ఏకంగా 12 శాతం పోలింత్ నమోదు కావడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్