ఉక్కుపాదంపై గర్జించిన టంగుటూరి

69చూసినవారు
ఉక్కుపాదంపై గర్జించిన టంగుటూరి
సైమన్‌ కమిషన్‌ రాక సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు నాటి మద్రాస్‌లో కాల్చి చంపారు. అతని మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఉద్యమాకారులెవరికీ ధైర్యం చాలలేదు. విషయం తెలుసుకున్న ప్రకాశం పంతులు అక్కడికి వెళ్లారు. అడుగు ముందుకేస్తే కాల్చి చంపుతామని పోలీసులు హెచ్చరించారు. ఒకరు ఏకంగా గుండెకు తుపాకీ గురి పెట్టాడు. అయినా ప్రకాశం పంతులు వెనుదిరగలేదు. దమ్ముంటే కాల్చడంటూ తన ఛాతీ చూపారు. ఆ పోలీసే వెనక్కి తగ్గాడు.

సంబంధిత పోస్ట్