రోహిత్ చనిపోతే బాగుండేది.. నెటిజన్ ట్వీట్‌పై ఆగ్రహం

565చూసినవారు
రోహిత్ చనిపోతే బాగుండేది.. నెటిజన్ ట్వీట్‌పై ఆగ్రహం
ఇంగ్లాండ్-భారత్ మూడో టెస్టు మ్యాచులో వుడ్ వేసిన ఓ బంతి వేగంగా వచ్చి ఇండియన్ కెప్టెన్ రోహిత్ హెల్మెట్ ను తాకింది. అయితే ఆ ఫొటో షేర్ చేస్తూ 'రోహిత్ కు హెల్మెట్ లేకపోతే బాగుండేది. అప్పుడు అతడి మొహానికి బంతి తగిలి ఫిలిప్ హ్యూస్ సరసన చేరేవాడు. కాస్తలో తప్పింది. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ వుడ్' అని ట్వీట్ చేశాడో నెటిజన్. అయితే క్రికెటర్లపై విమర్శలు చేయవచ్చని, కానీ ఇలాంటివి సరికాదని నెటిజన్లు ఫైరవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్