గతేడాది వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రోహిత్ శర్మ క్యాచ్ ను అందుకుని టోర్నీని మనకు దూరం చేశాడు. 47 పరుగులతో
జోరుమీదున్న రోహిత్ భారీ షాట్ కు ప్రయత్నించగా హెడ్ క్యాచు పట్టడంతో వెనుతిరిగాడు. భారత్ ఓడిపోయింది. నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్లో కీలక దశలో హెడ్ క్యాచును రోహిత్ అందుకున్నాడు. దీంతో గెలుపు దిశలో ఉన్న ఆసీస్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో హెడ్ పై రోహిత్ పగతీర్చకున్నట్లు అయ్యింది.