రైలు ప్రమాద మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం

84చూసినవారు
రైలు ప్రమాద మృతులకు రూ.10 లక్షల నష్టపరిహారం
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి అశ్వినీ వైష్ణవ్ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి 2.50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్