చలాన్ల నుంచి రూ.150.3 కోట్లు వసూలు

65చూసినవారు
చలాన్ల నుంచి రూ.150.3 కోట్లు వసూలు
ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 1.67 కోట్ల చలాన్లకు రూ.150.3 కోట్లు వసూలు అయినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.37.14 కోట్లు వసూలు కాగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో రూ.19.15 లక్షలు వసూలయ్యాయి. మొత్తం పెండింగ్ చలాన్లలో 46.36 శాతం మాత్రమే క్లియర్ అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత పోస్ట్