"వృద్దులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్"

196074చూసినవారు
"వృద్దులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్"
ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జన గర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే “ తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం ధ్వంసం చేసింది. తెలంగాణలో కర్ణాటక ఫలితాలు వస్తాయి. కాంగ్రెస్ వస్తే వృద్దులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ అందిస్తాం." అని అన్నారు.

సంబంధిత పోస్ట్