పోలీసు విచారణకు హాజరైన సజ్జల

85చూసినవారు
పోలీసు విచారణకు హాజరైన సజ్జల
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సజ్జలకు పోలీసులు మంగళవారం సీఆర్‌పీసీ 160 నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబరు 19న ఆ పార్టీకి చెందిన వారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్