వందేభారత్ రైలు కింద పడ్డ ఆవు (Video)

78చూసినవారు
ఇండియాలో వందే భారత్ రైలు పరుగులు పెట్టాక ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా అలాంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే ట్రాక్‌పై ఒక ఆవు పడుకుని ఉంది. అదే సమయంలో ట్రాక్ పై వస్తున్న వందేభారత్ రైలు లోక్ పైలట్ దూరం నుంచే ఆవును గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో రైలు వేగం తక్కువగా ఉండడంతో ఆవు దగ్గరికి వచ్చి ఆగడంతో అది ప్రాణాలతో బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్