దుద్యాలలో అయోధ్య రాముని అక్షింతల వితరణ కార్యక్రమం

1096చూసినవారు
దుద్యాలలో అయోధ్య రాముని అక్షింతల వితరణ కార్యక్రమం
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం దుద్యాల గ్రామంలో బుధవారం హనుమాన్ దేవాలయం నుంచి ఇంటింటికీ అయోధ్య రాముని అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 22 జరిగే అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి సంగమేష్, పి సంగమేష్, కే సంగమేష్, కే శేఖర్, కే శశిధర్, ఎం నారాయణ, జి శివ, ఎం శివ, విజయస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్