దౌల్తాబాద్ గ్రామ శివారులో మృతదేహం

40962చూసినవారు
దౌల్తాబాద్ గ్రామ శివారులో మృతదేహం
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం పరిధి దౌల్తాబాద్ గ్రామ శివారులో మంజీర బ్యాక్ సైడ్ నీటిలో శుక్రవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ఎస్ఐ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఐ వివరాల ప్రకారం మృతుడి వయసు 40-50 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. బ్లాక్ కలర్ షర్ట్, వైట్ కలర్ బనియన్, చాక్లెట్ కలర్ డ్రాయర్, కుడి చేతికి పచ్చ బొట్టు ఉన్నది. వివరాలు తెలిసిన వారు 8712656732, 8712656770 నంబర్స్ కి కాల్ చేయగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్