శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి జాతర మహోత్సవం

69చూసినవారు
సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి వార్షిక మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం 7: 00 గం"లకు అగ్నిగుండం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం నిరంతర అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం 3: 30 నుండి 5: 00 గం"ల వరకు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరుని ప్రవచన కార్యక్రమంఉంటుందని ఆలయ ఈవో మోహన్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్