జీతాలు చెల్లించాలని కార్మికుల ఆందోళన

9682చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు (బి) గ్రామ శివారులో ఉన్న ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ కార్మికులు సోమవారం ఉదయం ఆందోళన చేపట్టారు. పరిశ్రమ ముఖద్వారం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే జీతాలు, ఇతర బకాయిల చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు యాజమాన్యం పై తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్