పీకేఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లు పరిశీలన

66చూసినవారు
పీకేఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లు పరిశీలన
నారాయణఖేడ్ మండలం పంచగామ గ్రామంలో ఖేడ్ దివంగత మాజీ ఎమ్మెల్యే పి కే ఆర్ ఘాట్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి శనివారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి 9వ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా, ఇక్కడ జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి హాజరుకానున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్