రాధాకృష్ణులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
రాధాకృష్ణులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ పట్టణంలోని రాధాకృష్ణ ఆలయంలో కృష్ణాష్టమి సందర్భంగా రాధాకృష్ణులను దర్శించుకుని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించినారు. మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారితో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరశురాం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, కౌన్సిలర్ అభిషేక్ షత్కర్, కో ఆప్షన్ సభ్యులు అంబదాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్