బీమా చేసుకోండి ధీమగ జీవించండి : ఇన్చార్జి ఏ.డి.ఏ శంకర్

565చూసినవారు
బీమా చేసుకోండి ధీమగ జీవించండి : ఇన్చార్జి ఏ.డి.ఏ శంకర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బీమాకు రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఖేడ్ ఇంచార్జి ఏ.డి.ఏ శంకర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంట భూమి ఉన్న రైతుకు కూడా ఈ బీమా వర్తిస్తుందన్నారు. 18 నుండి 59 సంవత్సరాలు ఉన్నవారు అర్హులన్నారు. శనివారం చివరి రోజు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్