నిరు పేదలకి కల్యాణ లక్మి చెక్కులు వరం: ఎమ్మెల్యే

270చూసినవారు
నిరు పేదలకి కల్యాణ లక్మి చెక్కులు వరం: ఎమ్మెల్యే
నిరుపేదల లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు వరమని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిర్గాపూర్ మండలంలోని సుర్థ్యా నాయక్ తండా పంచాయితీకి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కలను అందించారు. మనూర్ మండలంలోని తుమ్నూర్ గ్రామానికి చెందిన ఒక్కరికి కళ్యాణ లక్ష్మి చెక్కు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్