నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలం బాచేపల్లి గ్రామ గంజాయి బాలమణికి కళ్యాణ లక్ష్మి చెక్ ను డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ అఫిస్ లో లబ్ధిదారులకు అందజేశారు. వారితోపాటు నిజాంపేట్ మండల అధ్యక్షులు శంకర్ గౌడ్, డిసిసిబి మాజీ డైరెక్టర్ విజయ దుర్గా రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.