మనూర్ మండలం పరిధిలోని దోసపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ దేవతల బోనాల జాతరలో ఎమ్మెల్యే పట్లోళ్ల. సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు దిగంబర రెడ్డి, బ్రహ్మనంద్ రెడ్డి, గుండు పాటిల్. రాజు, మాజీ సర్పంచ్ లు, అశోక్ రెడ్డి, దత్తు బిరదర్, నర్సింలు, శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, మతిన్, మరియు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.