ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్లకు రెగ్యులరైజేషన్: కమిషనర్

66చూసినవారు
గతంలో దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ ప్లాట్లకు రెగ్యులరైజేషన్ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ గురువారం మీడియాతో తెలిపారు. ఈ మేరకు నారాయణఖేడ్ పట్టణం పరిధిలోని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న వారు, మున్సిపల్ సిబ్బందిని సంప్రదించి, డాక్యుమెంట్లు సమర్పిస్తే రెగ్యులర్ చేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్