జరగబోయే కొప్పల్ జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు

2256చూసినవారు
సంగారెడ్డి జిల్లా శంకర్ పేట్ మండల పరిధిలోని కొప్పల్ గ్రామంలో జరగబోయే శివరాత్రి జాతర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య, స్థానిక ఎస్ఐ శంకరయ్య పాల్గొన్నారు. అనంతరం ఖేఢ్ ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లేషయ్య మాట్లాడుతూ.. జరుగబోయే శివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్