May 19, 2024, 11:05 IST/పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు నియోజకవర్గం
విద్యుత్ దీపాల ఏర్పాటుతో చెరువు కట్టపై కొత్త శోభ
May 19, 2024, 11:05 IST
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ సమీపంలోని అమ్మ చెరువు పై ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. చెరువు కట్ట రహదారిపై వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన పాలకులకు గ్రామస్తులు, ప్రయాణికులు ధన్యవాదాలు తెలియజేశారు.