డాక్టర్ కిషన్ రావు సంస్మరణ సభ: ఎంపీ రఘునందన్ రావు

59చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటన్చెరు జిహెచ్ఎంసి కార్యాలయంలో కాలుష్య వ్యతిరేక పర్యావరణ ఉద్యమాల యోధుడు కిషన్ రావు సంస్మరణ సభలో ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీలు ఘనంగా సాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్