నూతన హాస్పిటల్ ని ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

61చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం 112 డివిజన్ రామచంద్రపురంలో బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ నర్సింగ్ గౌడ్ సోదరి శ్రేష్ఠ హాస్పిటల్ ని ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎంపీని ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్