పటాన్‌చెరు: పాఠశాలలను సందర్శించిన డీఈవో

77చూసినవారు
పటాన్‌చెరు: పాఠశాలలను సందర్శించిన డీఈవో
పటాన్‌చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సమావేశంలో డీఈవో మాట్లాడుతూ. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థుల చదువుతున్న తీరును ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్