31న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర

585చూసినవారు
31న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని మందు మూల గ్రామంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 31వ తేదీన నిర్వహించనున్న కళ్యాణోత్సవం మల్లన్న జాతర ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బుధవారం గ్రామ కురుమ సంఘం నాయకులు కార్పొరేటర్ పుష్పా నాగేష్ దంపతులను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం జాతర గోడపత్రికలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్