ఓవైపు ఎండ మరోవైపు వర్షం

69చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మంగళవారం వాతావరణం పూర్తిగా చల్లబడి మేఘావృతంగా మారింది. మరోవైపు కాస్త ఉష్ణోగ్రతలు పెరిగి మళ్లీ వర్షం కురిసింది. ఇలా భిన్నమైన వాతావరణం మండలంలో చోటుచేసుకుంది. దాదాపు 15 నిమిషాల పాటు చిరుజల్లులు కురిశాయి. ఆపై ఎండా కాసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్