ఎండలతో అల్లాడుతున్న జనం

1074చూసినవారు
సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో ఎండలు ముదురుతున్నాయి. గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోత మొదలైంది. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి మండలంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్