విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

78చూసినవారు
విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని శ్రీ తేజ జూనియర్ కళాశాలలో ఆదివారం శిక్షణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్