నూతన చట్టాలపై అవగాహన అవసరం

69చూసినవారు
నూతన చట్టాలపై అవగాహన అవసరం
జూలై 1 నుంచి అమలు చేస్తున్న నూతన చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎస్పి రూపేష్ సూచించారు. కంది లోని ఐఐటిలో అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరం జరిగినప్పుడు ఫిర్యాదు వాట్సాప్, మెయిల్, ట్విట్టర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం కొత్త చట్టం ద్వారా వచ్చిందని చెప్పారు. ఈ సమావేశంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్