మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని డిసిసి అధ్యక్షురాలు నిర్మల రెడ్డి అన్నారు కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచార ర్యాలీ మంగళవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.