లీకేజీతో వృధాగా మంజీరా నీరు

591చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని గొల్లగూడెం రోడ్డులో పైపులైన్ లీకేజీతో మంజీర నీరు వృధాగా పోతుంది. నెలల తరబడి నీరు వృధాగా పోతున్న మున్సిపల్ అధికారులు మరమ్మత్తు చేయించడం లేదని స్థానికులు తెలిపారు. లీకేజీ నీరు మళ్ళీ పైప్ లైన్ కి చేరి మురికి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి లీకేజీకి మరమ్మత్తులు చేయించాలని సోమవారం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్