సోమేశ్వర స్వామి దేవాలయంలోకి చేరిన వర్షపు నీరు

51చూసినవారు
సంగారెడ్డి పట్టణం మహబూబ్ సాగర్ చెరువు సమీపంలోని ఆంజనేయ సోమేశ్వర స్వామి దేవాలయంలోకి వర్షపు నీరు శనివారం చేరింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కొరవడంతో చెరువు పూర్తిస్థాయిలో నుండి ఆలయంలోకి వర్షపు నీరు చేరినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలిపారు. వర్షపు నీటిని తొలగించే ప్రక్రియను చేపట్టినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్