సంగారెడ్డి పట్టణంలో ఈనెల 7వ తేదీన తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రోడ్ షో ఏర్పాట్లను నాయకులు సోమవారం పరిశీలించారు. 7వ తేదీన ఉదయం 9 గంటలకు చెరువు కట్ట హనుమాన్ దేవాలయం వద్ద రోడ్ షో ప్రారంభమై పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు జరుగుతుందని పార్టీ నాయకులు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జగన్, చంద్రశేఖర్, పోచారం రాములు పాల్గొన్నారు.