విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన రోటరిక్లబ్

1061చూసినవారు
విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన రోటరిక్లబ్
కంది మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదువుతున్నా పేద విద్యార్థులకు శనివారం రోటరిక్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసారు. ఈ సమావేశంలో రోటరిక్లబ్ సభ్యులు లింగా గౌడ్ మాట్లాడుతు ఆర్థిక స్థోమత లేక విద్యార్థులు ఎవ్వరు చదువుకు దూరం కావద్దని, పట్టుదలతో చదువాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరిక్లబ్ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్