సంగారెడ్డి: తహసిల్దార్ కార్యాలయంలో పాము కలకలం

74చూసినవారు
సంగారెడ్డి తహా1సిల్దార్ కార్యాలయం లో శనివారం పాము కలకలం రేగింది. కార్యాలయంలోకి పాము రావడంతో ఉద్యోగులు భయాందోళన చెందారు. ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. కర్రలతో పామును బయటకు పంపించారు. ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్