పండిత్, పీఈటీల సర్టిఫికెట్ల పరిశీలన

60చూసినవారు
పదోన్నతి కోసం పండిత్ పీఈటీ ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డిలోని గాంధీ సెంటినరీ పాఠశాలలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. అర్హులైన భాషా పండిత్‌లను స్కూల్ అసిస్టెంట్‌గా, పీఈటీలను పీడీలుగా పదోన్నతి కల్పిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్