ఆదాయపు పన్నుపై శిక్షణ సమావేశం

1060చూసినవారు
ఆదాయపు పన్ను విధానంపై సహకార సంఘాల కార్యదర్శులకు అవగాహన ఉండాలని డిసిసిబి సీఈవో శ్రీనివాస్ తెలిపారు. సంగారెడ్డి లోని డిసిసిబి కార్యాలయంలో ఆదాయపు పన్నుపై అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను నిబంధన మేరకు ఈ ఫైలింగ్ చేయాలని సూచించారు. సమావేశంలో కార్యదర్శులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్