రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల అత్యవసర సమావేశం

1023చూసినవారు
రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల అత్యవసర సమావేశం
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా పోలీస్ అధికారులు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. బీదర్ సబ్ డివిజన్ పోలీస్ అధికారుల నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ సమావేశానికి జహీరాబాద్ సబ్ డివిజన్ పోలీస్ అధికారులు హాజరు అయినట్లు, శనివారం సాయంత్రం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో జహీరాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి తెలిపారు.

సంబంధిత పోస్ట్