జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్

3615చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ పేరు ఖరారు అయినట్లు గురువారం ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు. స్థానిక ఆయన నివాసంలో మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ గా నియమితులు అయ్యారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి తీరుతామని హనుమంతరావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్