ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి

66చూసినవారు
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్