భయపెడుతున్న 'డీమాంటి కాలనీ 2' ట్రైలర్.. మీరు చూశారా?

83చూసినవారు
2015లో వచ్చిన హారర్ మూవీ 'డీమాంటి కాలనీ'కి స్వీకెల్‌గా 'డీమాంటి కాలనీ 2' రానుంది. అరుళ్ నిథి ప్రధాన పాత్రలో ఆర్.అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా సెకండ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే.. మరోసారి ఆడియన్స్‌ను నెక్ట్స్ లెవల్‌లో భయపెట్టడమే టార్గెట్‌గా కనిపిస్తున్నాయి. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్