మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!

576చూసినవారు
మహిళలకు ఆదాయాన్ని పెంచే పథకం!
కేంద్ర ప్రభుత్వం 'నమో డ్రోన్ దీదీ' అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద మహిళలకు డ్రోన్లను ఎగురవేసేందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు పాటు వివిధ వ్యవసాయ సంబంధిత పనులకు శిక్షణ ఇవ్వనుంది. డ్రోన్ సఖిగా ఎంపికైన మహిళకు 15 రోజుల పాటు శిక్షణతో పాటు రూ.15 వేల వేతనం కూడా ఇస్తారు.

సంబంధిత పోస్ట్