ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ

69చూసినవారు
ప్రకాశం బ్యారేజీ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,82,360 క్యూసెక్కులుగా ఉంది. 15.2 అడుగులకు నీటిమట్టం చేరింది. దివి సీమకు వరద ముప్పు పొంచి ఉంది.. నదీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్