హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

1079చూసినవారు
హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదును పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు ఈ నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్