లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ సన్నిహితుడు, కాంగ్రెస్ సీనియర్ నేత సయ్యద్ జాఫర్ బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం
ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి లేదని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా విభాగం చైర్మన్ కేకే మిశ్రా స్పష్టం చేశారు.