ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
![ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు](https://media.getlokalapp.com/cache/de/7b/de7bc8b6eb6418dc771069dae5ebd92b.webp)
బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కొనుగోలు, సేకరణలో నాడు బీఆర్ఎస్ దోచుకుంటే.. నేడు అదే పంథాలో కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలపై వస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించాలని కోరారు. మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.