సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్యపై కేసు పెట్టిన భర్త

492520చూసినవారు
సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్యపై కేసు పెట్టిన భర్త
సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్యపై తన భర్త శ్యామ్‌ కుమార్‌ కేసు పెట్టాడు. పెళ్లయిన నెల రోజులకే భార్య.. హైదరాబాద్‌కు చెందిన రియల్టర్‌ కరణం రమేశ్‌బాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆరోపించాడు. పెళ్లయ్యాక తన దగ్గరి నుంచి రూ.25 లక్షలు కాజేసిందని, ఇప్పుడేమో విడాకులు కావాలంటూ తన కుటుంబాన్ని మానసికంగా టార్చర్‌ పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. అడ్డాల ఐశ్వర్య ప్రస్తుతం అమ్మాయి గారు, పలుకే బంగారామాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్