ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు: APSDMA

80చూసినవారు
ఆ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు: APSDMA
ఏపిలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఇవాళ మన్యం (D) సాలూరులో 45.7°C, YSR(D) సింహాద్రిపురంలో 45.6°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 117 మండలాల్లో సాధారణ వడగాలులు వీచాయని పేర్కొంది. రేపు 55 మండలాల్లో తీవ్ర వడగాలులు, 197 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 44 మండలాల్లో తీవ్ర వడగాలులు, 165 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్