VIDEO: రైలు ఎక్కబోయిన ప్రయాణికుడు.. అంతలో షాక్!

1551చూసినవారు
ఓ రైలు బోగీ నిండిపోయి ఉంటుంది. దీంతో బయటి నుంచి ఎవరూ లోపలికి రాకుండా డోరు వేసేస్తారు. ఇంతలో టికెట్ తీసుకున్న ఓ వ్యక్తి అక్కడికి వస్తాడు. డోరు తీయాలని ఎంత అడిగినా లోపల ఉన్న వారు వినిపించుకోరు. దీంతో అతడికి కోపం వచ్చి.. బోగీ డోరు అద్దాలను రాయితో కొట్టి ధ్వంసం చేస్తాడు. ఊహించని ఈ ఘటనతో లోపల ఉన్న ప్రయాణికులంతా దూరంగా వెళ్లిపోతారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్